Tuesday, April 28, 2026

#malakpet

పోలీసుల అదుపులో మ‌ల‌క్‌పేట్ హ‌త్య కేసు నిందితులు

మలక్‌పేట్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీపీఐ నేత చందురాథోడ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన ఐదుగురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత విభేదాలే...

మలక్‌పేటలో కాల్పుల కలకలం.. సీపీఐ నేత‌ చందు నాయక్ హత్య

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో మంగ‌ళ‌వారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్కులో ఉదయం వాకింగ్‌కు వచ్చిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్‌ (43)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి ఘటనాస్థలం నుండి పరారయ్యారు. ఈ ఘటనలో చందు...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img