Thursday, July 16, 2026

#kiranmanjudarsha

చెత్త సమస్యపై కిరణ్ మజుందార్ షా ఆందోళన

భారత్‌లో చెత్త నిర్వహణ తీవ్ర సమస్యగా మారిందని బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్నారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించలేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. బెంగళూరు రోడ్లు, చెత్తపై విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో తాను...

బెంగళూరు రోడ్లు, చెత్తపై కిరణ్ మజుందార్ షా ఆవేదన

బెంగళూరు నగరంలోని రహదారుల దుస్థితి మరియు చెత్త సమస్యలపై బయోకాన్ కంపెనీ ఎండీ కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కంపెనీకి వచ్చిన ఓ విదేశీ పారిశ్రామికవేత్త బెంగళూరు రోడ్లు ఎందుకు అస్తవ్యస్తంగా ఉన్నాయి, చుట్టూ చెత్త ఎందుకు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేకపోయానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img