బీసీ బిల్లు అవసరాన్ని దేశానికి చాటి చెప్పేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 4 నుంచి 6 వరకు 72 గంటల దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. కవిత నేడు సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా బీసీ గళం వినిపిస్తున్న కవిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి....
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...