Monday, June 1, 2026

#karthikapournami

శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వైభవం!

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచి వేలాది మంది యాత్రికులు ఆలయానికి చేరుకుని, పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి గంగాదేవిని ప్రార్థించారు. ఈ స్నానం అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతూ భక్తులు భక్తిభావంతో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img