Sunday, August 30, 2026

#karishmakapoor

సంజయ్ ఆస్తులపై కోర్టుకెక్కిన‌ కరిష్మా పిల్లలు!

బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో లండన్‌లో మరణించిన అనంతరం, అతని కుటుంబంలో ఆస్తులపై పెద్ద వివాదం చెలరేగింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన‌ సంజయ్, వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లతో తరచూ వార్తల్లో నిలిచేవాడు. రెండో భార్య కరిష్మా కపూర్‌కి పుట్టిన ఇద్దరు పిల్లలు, మూడో భార్య...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img