మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖండ్ లో నవంబర్ 13న, నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఒకేసారి, జార్ఖండ్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈమేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది.
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...