Monday, April 27, 2026

#janasena

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన ముఖాముఖిగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్...

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై జ‌న‌సేన క‌స‌ర‌త్తు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పార్టీని సంస్థాగతంగా బలపరచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ నిర్మాణ బాధ్యతలను రామ్ తాళ్లూరికి అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని రెండు రాష్ట్రాల్లోనూ విభాగాలవారీగా సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నాయకత్వంలో పూర్తి మార్పు, గ్రామీణం నుంచి పట్టణం వరకు కొత్త ఆర్గనైజేషనల్...

యువత ఆకాంక్షల‌తో జనసేన ప్రయాణం: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన ఏడేళ్ల గుర్తుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ వేదికపై ఓ హృదయస్పర్శి సందేశాన్ని పంచుకున్నారు. 2018 అక్టోబర్ 12న శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ తర్వాత యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భంగా తీసిన ఫోటోను షేర్...

పార్టీ బలోపేతానికి జ‌న‌సేనాని వ్యూహం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా కొనసాగుతూనే పార్టీకి స్వతంత్ర శక్తిగా పరిపక్వత ఇవ్వాలనే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా జనసేన కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు అదనంగా...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img