హైదరాబాద్లోని చెరువు భూముల పరిరక్షణ కోసం ఆక్రమణలు తొలగించటం, కబ్జాల్లో ఉన్న చెరువులు, కుంటలను రక్షించి ఆ భూములను తిరిగి ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు చెందిన భవనాలను సైతం హైడ్రా కూల్చి వేసింది....
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...