భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఆదివాసీ బాలిక ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలో గాయాలతో, చిరిగిన దుస్తులతో కనిపించిన బాలికను స్థానిక వాచ్మన్ సమాచారం అందించడంతో అధికారులు వెంటనే రక్షణలోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన బాలిక వారం...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...