రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి అమ్ముతున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అక్కడే ఫేక్ సర్టిఫికెట్లు అమ్మకం జరుగుతుండగా మిర్జా అక్తర్ అలీ బేగ్ (అలియాస్ అస్లాం), మహమ్మద్ అజాజ్ అహ్మద్, వెంకట్...
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు...