Sunday, June 1, 2025

Dhamagundam

దామగుండం దేశం గర్వించే ప్రాజెక్టు

దామగుండంలో ఏర్పాటు చేయబోయే రాడార్ సెంటర్ దేశం గర్వించే ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్, విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి వికారాబాద్ లోని దామగుండం అడవుల్లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి...

దామగుండం గరం..గరం!!

వికారాబాద్ అడవుల్లోని దామగుండం క్షేత్రంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. ముఖ్య అతిథిలుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ కోసం 2900 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. అయితే, ఈ రాడార్ స్టేషన్...
- Advertisement -spot_img

Latest News

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి...
- Advertisement -spot_img