తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన నేపథ్యంలో, ఆమోదం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనున్నారు. జంతర్ మంతర్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1...
కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీసీల పేరుతో చేస్తున్న ఈ ఆందోళన అసలు ముస్లింల రిజర్వేషన్ల కోసం మాత్రమేనని ఆయన ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీల కోసం కాదని, అది పూర్తిగా ముస్లింలకు అదనపు రిజర్వేషన్లు కల్పించాలనే కుట్రలో భాగమని అన్నారు. బీసీలకు 5...
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు అవమానించడం తగదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి మేరకు పని చేస్తూనే ఉందన్నారు. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని...
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేయడం కాంగ్రెస్ పాలనలో సర్వసాధారణం కావడం దుర్మార్గం. గల్ఫ్ కార్మికుల కోసం...
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణలన్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే వాదనలు నూటికి నూరుపాళ్లూ అవాస్తవం,” అని కవిత స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినప్పటికీ, అక్కడి నుంచి ఇప్పటివరకు 5,657 టీఎంసీల...
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత పోస్టు కార్డు ఉద్యమానికి తెరలేపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు హామీలు ఇవ్వడం ద్వారా తెలంగాణలో...
స్వచ్ఛమైన నగరానికి కాంగ్రెస్ తెగులు పట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ముఖచిత్రంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందని వ్యాఖ్యానించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదంటూ సెటైర్లు వేశారు. నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుందన్నారు. గురుకులాల్లో విద్యార్థులకే కాదు...
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా షాకిచ్చారు. ఇటీవల ఆమె గాంధీ భవన్లో ధర్నా చేయడంపై షోకాజ్ నోటీసులు పంపించారు. టీపీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గాంధీ భవన్లోనే ధర్నా చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్...
హెచ్సీయూ భూముల్లో కాంగ్రెస్ సర్కార్ వేల కోట్ల స్కామ్కు తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్సీయూలో అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. కంచె గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం...