మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ, “చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో ఏ రైతు సమస్యను పరిష్కరించలేదు. వైఎస్ జగన్ సమగ్ర భూ సర్వేను చేపట్టి 6,000 గ్రామాల్లో పూర్తి చేశాడు. చంద్రబాబు ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తుంది కానీ తాము పూర్తి కృషి చేయలేదు” అని...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పిన మాటలకు విరుద్ధంగా రాష్ట్ర ఆర్థికం కుదేలైందని ఆరోపించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలోని గణాంకాలను ఆధారంగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేసిన జగన్, విశాఖపట్నం కె.జి.హెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కారణంగా రోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఉదాహరణగా చూపి, ప్రభుత్వ ఆరోగ్య...
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పెద్ద సభను నిర్వహించనుంది. అనంతపురం వేదికగా ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నేడు బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ...
రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాల పురోగతి, ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అలాగే ఉచిత బస్సు సేవపై అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఓటర్లకు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు.
స్త్రీ శక్తి – ఉచిత బస్సు...
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది...
తెలంగాణతో విభేదాలు పెంచుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేను. అదేలా అమరావతిని కూడా అభివృద్ధి చేయడం నా బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. గోదావరి నీటిని రెండు రాష్ట్రాలూ వినియోగించుకుంటున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ నదుల అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు....
ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...
ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా లేదని, ప్రభుత్వ పరిపాలన స్థానంలో రెడ్బుక్ రాజ్యాంగం పని చేస్తోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీఎం చంద్రబాబుపై...