Monday, October 20, 2025

#chandrababunaidu

నేడు అనంతపురంలో కూట‌మి భారీ స‌భ‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పెద్ద సభను నిర్వహించ‌నుంది. అనంతపురం వేదికగా ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నేడు బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ...

సూపర్ సిక్స్‌పై సీఎం చంద్ర‌బాబు సమీక్ష

రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాల పురోగతి, ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అలాగే ఉచిత బస్సు సేవపై అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. “స్త్రీ శక్తి” పథకానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓటర్లకు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు. స్త్రీ శక్తి – ఉచిత బస్సు...

నేటి నుంచి ఏపీలో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌–6 హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్‌’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది...

తెలంగాణతో గొడవ అవసరం లేదు – సీఎం చంద్రబాబు

తెలంగాణతో విభేదాలు పెంచుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేను. అదేలా అమరావతిని కూడా అభివృద్ధి చేయడం నా బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. గోదావరి నీటిని రెండు రాష్ట్రాలూ వినియోగించుకుంటున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ నదుల అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు....

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల‌ సీఎం‌ల భేటీ

ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...

ఏపీలో ఉన్న‌ది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? – వైయ‌స్ జ‌గ‌న్‌

ఏపీలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్య‌మా లేక రాక్ష‌స పాల‌నా అని మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా లేదని, ప్రభుత్వ పరిపాలన స్థానంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పని చేస్తోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబుపై...

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రులతో కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కోసం మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఆయన ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి 11.45కి ఢిల్లీలో చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు హోంమంత్రి అమిత్ షాతో ఆయన మొదటి సమావేశం జరగనుంది. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ అవుతారు. మధ్యాహ్నం...

రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎందుకు పెట్టొద్దు – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పింద‌ని, రాష్ట్రప‌తి పాల‌న ఎందుకు పెట్ట‌కూడ‌దు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల గుంటూరులో వైసీపీ కార్య‌క‌ర్త‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింద‌న్నారు. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో...

జీతాల కోసం టీచ‌ర్ల నిర‌స‌న‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో యోగా టీచ‌ర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ‌లోని సీఎం చంద్ర‌బాబు ఇంటి ఎదుట నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. కాగా, నేడు మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లపై పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పంపేశారు. మహిళా యోగా టీచర్లు అని కూడా...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img