Monday, October 20, 2025

#chandrababu

మోడీ పర్యటన విజయవంతంపై సీఎం చంద్ర‌బాబు అభినంద‌న‌లు

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు....

మోదీ నాయకత్వంలోనే భారత్‌ అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నన్నూరు వద్ద జరిగిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు...

పవన్ క‌ళ్యాణ్‌కు చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ తమ అభినందనలు తెలియజేశారు. లోకేష్ తన సందేశంలో, “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు....

చంద్రబాబు అవ‌స‌రాల‌కు పార్టీలు మారుస్తాడు – అంబటి రాంబాబు

పులివెందుల ఉప ఎన్నికల గురించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమాన్నీ వైసీపీపై బురదజల్లే వేదికగా మార్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఇంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని, ఓటు హక్కు వినియోగించిన ప్రజలను...

చంద్ర‌బాబు రాజ‌కీయాల‌నే దిగ‌జార్చారు – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌కీయాల‌ను దిగ‌జార్చార‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు.నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ఎక్స్ వేదిక‌గా సీఎం చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు. త‌న పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశార‌ని ప్ర‌శ్నించారు. గతంలో మీరు కాని,...

ప్ర‌జా పాల‌న‌కు ఏడాది పూర్తి – సీఎం చంద్ర‌బాబు

ఏపీలో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటితో ఏడాది పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంద‌న్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం...

అరాచకానికి కేరాఫ్‌గా ఏపీ – వైయ‌స్ జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింద‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో తాజా ప‌రిస్థితుల‌పై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయ‌న్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఏడాది కాలంగా సీఎం చంద్ర‌బాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై...

టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఫెయిల్ – వైయ‌స్ జ‌గ‌న్

సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యార‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. కూట‌మి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. ప్ర‌భుత్వ‌ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img