Tuesday, April 28, 2026

#bridgeaccident

గుజ‌రాత్ వంతెన ప్ర‌మాదంలో 16కు చేరిన‌ మృతులు

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో పురాత‌న వంతెన కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతం మృతుల సంఖ్య 16కు చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా అధికారులు ప‌ట్టించుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మృతుల...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img