Thursday, April 16, 2026

#boating

పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్!

గోదావరి నదిపై పాపికొండల మధ్య ఆకర్షణీయమైన బోట్ విహారయాత్ర మరోసారి పర్యాటకులను ఆకట్టుకోనుంది. వర్షాకాలంలో గోదావరిలో వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన ఈ యాత్రలు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో, ఇరిగేషన్ అధికారులు పాపికొండల విహారయాత్రకు అనుమతులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్‌లో నీటి...
- Advertisement -spot_img

Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -spot_img