ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ గురించి తెలిసిందే. దీన్ని త్వరగా గుర్తిస్తే నయం చేయడం సాధ్యమే. అయితే ఒకసారి ట్రీట్ మెంట్ తీసుకున్నా.. మళ్లీ క్యాన్సర్ రాదని చెప్పలేం. ఈ వ్యాధి చికిత్సకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెలబ్రిటీలు, ధనికులకు ఇది సాధ్యమే. కానీ పేద, మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...