ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమాత్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కలిసి పనిచేస్తుందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు.
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...