Wednesday, November 19, 2025

#andhrapradesh

వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వ‌హిస్తున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న ర్యాలీలు చేప‌డుతున్నారు. స్థానిక అధికారుల‌కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఎన్నో హామీలు ఇచ్చిన మోసం చేశార‌ని వైసీపీ నేత‌లు...

ప్రజాస్వామ్యం గెలిచిన రోజు – నారా లోకేష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం గెలిచి సంవ‌త్స‌రం పూర్త‌య్యిన సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది ప్ర‌జా స్వామ్యం గెలిచిన రోజు అని ఆయ‌న పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచార‌న్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయ‌ని...

రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ దిగ‌జారిపోయింది – వైయ‌స్ జ‌గ‌న్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్ నేడు తెనాలిలో పర్యటించారు. ఇటీవ‌ల పోలీసులు న‌డిరోడ్డుపై చిత‌క‌బాదిన యువకుడు జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని ఆయ‌న‌ పరామర్శించి ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా జాన్ త‌ల్లిదండ్రులు పోలీసులు త‌మ కొడుకును చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని చెబుతూ బాధ‌ప‌డ్డారు. వైసీపీ త‌మ‌కు అండగా ఉంటుంద‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు....

టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఫెయిల్ – వైయ‌స్ జ‌గ‌న్

సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేష్ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యార‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. కూట‌మి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. ప్ర‌భుత్వ‌ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి...

మెగా డీఎస్సీకి స‌ర్వం సిద్ధం

ఏపీలో మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. సీఎం చంద్రబాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మొద‌టి సంత‌కం మెగా డీఎస్సీపైన పెట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లు ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో జ‌రుగ‌నున్నాయి. మొదట టీజీటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. చివ‌ర‌లో ఎస్జీటీలకు...

వ‌ల్ల‌భ‌నేని వంశీకి అస్వ‌స్థ‌త‌

కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని జైలులో అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ఆయ‌న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న‌ నేపథ్యంలో నేడు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ భార్య‌ పంజశ్రీకి ఆస్ప‌త్రికి చేరుకున్నారు. కాగా, ఆమెను...

రాష్ట్రంలో అప్ర‌క‌టిత‌ ఎమ‌ర్జెన్సీ

రాష్ట్రంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తోంద‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింస‌లు పెట్టార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కే ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు...

కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి పోలీసులు షాకిచ్చారు. ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. కొడాలి నాని పాస్‌పోర్టును సైతం సీజ్ చేశారు. ఆయన కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు డీజీపీకి...

ఏపీలో కోవిడ్ కేసుల క‌ల‌క‌లం

దేశంలో ప‌లు చోట్ల‌ కోవిడ్ కేసులు న‌మోదు అవుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే 200ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇద్ద‌రు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో మృతి చెందారు. కాగా, తాజాగా ఏపీలో కోవిడ్ కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. విశాఖప‌ట్నంలోని పిఠాపురం కాలనీలో ఓ మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్రజలు...

ఎక్స్ లో జ‌గ‌న్ సంచ‌ల‌న పోస్ట్

ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న పోస్ట్ చేశారు. మీడియా స‌మావేశంలో కూట‌మి ప్ర‌భుత్వం, సీఎం చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జాతీయ మీడియా సంస్థ‌ల‌ను ట్యాగ్ చేస్తూ ఆయ‌న చేసిన పోస్టు వైర‌ల్‌గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ లో, మన రాష్ట్రం...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img