Wednesday, November 19, 2025

#andhrapradesh

అఖండ గోదావ‌రికి శంకుస్థాప‌న‌

రాజ‌మండ్రిలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. రూ.94.44 కోట్లతో చేప‌ట్టిన‌ అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప‌ర్యాట‌కుల‌ను మ‌రింత ఆక‌ర్షిస్తుంద‌ని పాల‌కులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌, బీజేపీ ఎంపీ దగ్గుబాటి...

చంద్ర‌బాబు రాజ‌కీయాల‌నే దిగ‌జార్చారు – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌కీయాల‌ను దిగ‌జార్చార‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు.నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ఎక్స్ వేదిక‌గా సీఎం చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు. త‌న పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశార‌ని ప్ర‌శ్నించారు. గతంలో మీరు కాని,...

అప్పు తీర్చ‌లేద‌ని మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి చిత్ర‌హింస‌లు

చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదన్న కార‌ణంతో ఓ మహిళను టీడీపీ కార్య‌క‌ర్త తాళ్ల‌తో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం జ‌రిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమెభర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన...

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం కోర్టులో ఆయ‌న కేసు విచార‌ణ జ‌రిగింది. కొమ్మినేని తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సహా న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీకే మిశ్రా, జ‌స్టిస్ మ‌న్మోహ‌న్‌ల‌తో...

ప్ర‌జా పాల‌న‌కు ఏడాది పూర్తి – సీఎం చంద్ర‌బాబు

ఏపీలో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటితో ఏడాది పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంద‌న్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం...

జూన్‌ 23 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు

ఇటీవ‌ల గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జర‌గ‌నున్నాయి. 1:2 నిష్పత్తిలో సుమారు 182 మందిని రెండు బోర్డుల ద్వారా ఇంటర్వ్యూ చేయ‌నున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే రోజునే ఏపీపీఎస్సీ కార్యాలయంలో...

బ‌డి గంట మోగింది!

తెలుగు రాష్ట్రాల్లో వేస‌వి సెల‌వులు ముగిశాయి. నేటి నుంచి పాఠ‌శాల‌లు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బ‌డుల వ‌ద్ద పిల్ల‌ల‌తో సంద‌డి నెల‌కొంది. మార్కెట్ల‌లో విద్యార్థుల‌కు సంబంధించి పుస్త‌కాలు, బ్యాగులు, ఇత‌ర‌త్రా విద్యా సామ‌గ్రి కొనుగోళ్ల‌తో సంద‌డి నెల‌కొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్త‌కాల ధ‌ర‌లు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజులు...

నాపై అస‌త్య ప్ర‌చారం న‌మ్మొద్దు – ముద్ర‌గ‌డ‌

త‌న‌పై త‌న కూతురు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అన్నారు. ఈ మేర‌కు ఆయన ఓ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.ఈ లేఖ‌లో త‌న‌ కూతురు క్రాంతి చేసిన‌ ట్వీట్‌పై ఆయ‌న స్పందించారు. త‌న చిన్న కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నార‌ని మండిప‌డ్డారు. త‌న...

అరాచకానికి కేరాఫ్‌గా ఏపీ – వైయ‌స్ జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింద‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో తాజా ప‌రిస్థితుల‌పై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయ‌న్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఏడాది కాలంగా సీఎం చంద్ర‌బాబు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై...

ఏపీలో బాలిక‌పై అత్యాచారం

ఏపీలో బాలికపై ఓ యువ‌కుడు అత్యాచారం చేసిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img