ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు. ఈ మేరకు ఫలితాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో 2022 అక్టోబర్లో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలు న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైనప్పటికీ, నేడు ఫలితాలు వెలువడ్డాయి. 2022 జనవరి...
వైసీపీ అధినేత వైయస్ జగన్ నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పర్యటన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు నా గుండెల్లో ఉన్న ప్రదేశం అని, మీ ప్రేమే నాకు శక్తి అంటూ ప్రజలతో వ్యాఖ్యానించారు. ప్రజల కోసం తాను...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ముందుగా నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ హెలికాప్టర్...
నెల్లూరులో నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ రోజు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ చేయనున్నారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఊరట లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్ జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైయస్ షర్మిలపై ఆరోపణలు చేస్తూ, షేర్లను తమ అనుమతి...
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. అనంతరం ఆగస్టు 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇక మరోవైపు, తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైకోర్టు పలు మార్లు హెచ్చరించినా,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికులను కలచివేస్తోంది. సమాచారం ప్రకారం, నాలుగు నెలల క్రితం ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా కొనసాగుతూనే పార్టీకి స్వతంత్ర శక్తిగా పరిపక్వత ఇవ్వాలనే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా జనసేన కార్యకలాపాలపై దృష్టిసారించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు అదనంగా...
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్, జటప్రోలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి , ప్రస్తుత పాలన లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజా సభలో వివరించారు. “తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుగా రావొద్దు. సహకరించండి. వినకపోతే పోరాడతాం. ఆ పోరాటానికి...
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం రాజకీయాలలో వేడి పెరుగుతోంది. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...