Tuesday, July 15, 2025

IML: టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌!

Must Read

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 16న ముగియనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ లీగ్‌లో రిటైర్‌ అయిన క్రికెటర్లు పాల్గొంటారు. ఇక, టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహారించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -