Wednesday, July 2, 2025

సౌతాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ?

Must Read

మినీ వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీ సౌతాఫ్రికాలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగాల్సి ఉండగా.. పాక్ కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదు. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించడంతో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ భావిస్తోంది. టోర్నీ నిర్వహణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాతే ఐసీసీ నుంచి తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతీ నాలుగేండ్లకు జరుగుతుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -