Saturday, February 15, 2025

ICC జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

Must Read

మహిళల U-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు భారత్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. గొంగడి త్రిష, జి. కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించారు. సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకేను కెప్టెన్‌గా మొత్తం 12 మందితో టీమ్‌ను ఐసీసీ ప్రకటించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -