Saturday, February 15, 2025

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మంధాన

Must Read

ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఎంపికైంది. 2024లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన.. క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా 747 పరుగులు చేసింది. 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక రన్స్‌ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. లారా, టామీ బ్యూమాంట్, హేలీ మాథ్యూస్‌ను వెనక్కి నెట్టి అవార్డుకు ఎంపికైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -