Sunday, May 18, 2025

తిలక్ వర్మ సరికొత్త రికార్డు!

Must Read

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ (258) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో తిలక్ (107,120,19,72) 318 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా తిలక్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అతడు ఈ ఫీట్ సాధించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -