Saturday, April 26, 2025

హృదయ విదారకం: సైకిల్‌పై తల్లి మృతదేహంతో 15 కి. మీ.

Must Read

తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలన్ అనే వ్యక్తి తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై 15 కి. మీ తీసుకెళ్లడం అందరితో కన్నీళ్లు పెట్టించింది. నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. ఆమె మరణించిన తరువాత తల్లి మృతదేహాన్ని సైకిల్‌పై జాగ్రత్తగా తీసుకెళుతున్న దృశ్యం చూపరుల హృదయాలను కలచివేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఏఆర్ రెహ‌మాన్‌కు ఢిల్లీ హైకోర్ట్ షాక్‌

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్‌ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -