Tuesday, October 21, 2025

నేడు వైసీపీ విస్తృత సమావేశం

Must Read

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), మరియు రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు) హాజరవుతారు. పార్టీ నాయకులతో వైఎస్‌ జగన్‌ సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, మరియు ఇతర ముఖ్య విషయాలపై చర్చించనున్నారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కీలకమైనదిగా భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -