Wednesday, July 2, 2025

ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు

Must Read

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి ప్రతి నెలా గౌరవ వేతనం కూడా ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో తొలుత 408 ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ చార్జి మంత్రి నుంచి రికమండేషన్ లేఖ తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వేదికల్లో ఆలయాల కంటెంట్ పోస్ట్ చేయడమే వీరి పని.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -