Saturday, July 5, 2025

మహిళా కార్మికురాలిపై అత్యాచారం

Must Read

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళా కార్మికురాలిపై ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధురానగర్ లో ఉండే ఓ మహిళ బస్సు కోసం రోడ్డు మీద ఎదురుచూస్తోంది. ఆ మహిళ దగ్గరికి ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి బట్టలు ఉతికే పని ఉందని చెప్పారు. ఆ తర్వాత రూముకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -