Saturday, March 28, 2026

సౌత్ కొరియాలో ప్లైట్ క్రాష్!

Must Read

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వే నుంచి దూసుకెళ్తున్న విమానం ఒక్కసారిగా అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. 28 మంది అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విమానం మొత్తం 181 మంది ప్రయాణిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ కు వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

మహిళా రిజర్వేషన్ చట్టానికి వైసీపీ మద్దతు: వైఎస్‌ జగన్‌

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్‌సీపీ పునరుబంధ మద్దతు తెలిపింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ చట్టాన్ని...
- Advertisement -

More Articles Like This

- Advertisement -