Tuesday, January 27, 2026

సౌత్ కొరియాలో ప్లైట్ క్రాష్!

Must Read

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వే నుంచి దూసుకెళ్తున్న విమానం ఒక్కసారిగా అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. 28 మంది అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విమానం మొత్తం 181 మంది ప్రయాణిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ కు వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -