Saturday, December 13, 2025

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే!

Must Read

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష ఉంది. ఇంటర్ కు, జేఈఈకి 11 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -