Sunday, December 28, 2025

దామగుండం గరం..గరం!!

Must Read

వికారాబాద్ అడవుల్లోని దామగుండం క్షేత్రంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. ముఖ్య అతిథిలుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ కోసం 2900 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. అయితే, ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పచ్చని అడవిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు పలువురిని ముందస్తు అరెస్ట్ కూడా చేశారు. 750 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు శంకుస్థాపన జరగనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -