Tuesday, January 27, 2026

దామగుండం గరం..గరం!!

Must Read

వికారాబాద్ అడవుల్లోని దామగుండం క్షేత్రంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. ముఖ్య అతిథిలుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ కోసం 2900 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. అయితే, ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పచ్చని అడవిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు పలువురిని ముందస్తు అరెస్ట్ కూడా చేశారు. 750 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు శంకుస్థాపన జరగనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -