Wednesday, July 2, 2025

కేటీఆర్ కు మరో ఎదురు దెబ్బ!

Must Read

ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండూ కలిసి ఈ కేసును విచారించనున్నాయి. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా చేర్చింది. రెండ్రోజుల్లో వీరికి నోటీసులు పంపే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపులో అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -