Wednesday, March 25, 2026

మళ్లీ పెరిగిన గ్యాస్ రేటు!

Must Read

దేశ వ్యాప్తంగా గ్యాస్ రేటు మళ్లీ పెరిగింది. అయితే, ఇది కమర్షియల్ గ్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో వ్యాపారులపై భారం పడనుంది. హైదరాబాద్ లో ఎల్పీజీ ధర రూ.2,028.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1802కి చేరాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆర్డీటీకి ‘ఫారీన్’ ఊరట: కేంద్రం నిర్ణయంపై జగన్ హర్షం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల పెన్నిధిగా పేరొందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద అనుమతులు లభించడం ఇప్పుడు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -