Friday, May 9, 2025

మళ్లీ పెరిగిన గ్యాస్ రేటు!

Must Read

దేశ వ్యాప్తంగా గ్యాస్ రేటు మళ్లీ పెరిగింది. అయితే, ఇది కమర్షియల్ గ్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో వ్యాపారులపై భారం పడనుంది. హైదరాబాద్ లో ఎల్పీజీ ధర రూ.2,028.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1802కి చేరాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

నూతన పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్

ఇటీవ‌ల‌ పోప్ ఫ్రాన్సిస్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌దుప‌రి పోప్ ఎవ‌రు అవుతార‌న్న దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డిచింది. కాగా, తీవ్ర...
- Advertisement -

More Articles Like This

- Advertisement -