Wednesday, July 2, 2025

పహల్గామ్ మృతుల కుటుంబాల‌కు ఆర్థిక‌సాయం

Must Read

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అంద‌జేయ‌నుంది. ఏపీలోని విశాఖపట్నానికి ‌చెందిన జేడీ చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్ద‌రు వ్యక్తులు పహల్గామ్‌ ఉగ్రదాడిలో మృతి చెందారు. సీఎం చంద్ర‌బాబు వారి కుటుంబాలకు రూ.10 లక్షల ప‌రిహారం ప్రకటించారు. మ‌రోవైపు మ‌ధుసూద‌న్ మృత‌దేహం కావలిలోని ఆయ‌న‌ స్వగృహానికి చేరుకోవ‌డంతో కుటుంబ‌స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -