Thursday, September 4, 2025

ఏపీలో పోర్టులు ప్రైవేటుపరం!

Must Read

ఏపీలో పోర్టులను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు చంద్రబాబు ఎసరు పెడుతున్నారని విమర్శించింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో రూ.13వేల కోట్లతో నిర్మించిన పోర్టులపై బాబు కన్నుపడిందన్నారు. కమీషన్ల కోసమే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలిసిపోతోంది: జగన్‌

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం యథేచ్ఛగా నాశనం అవుతోందని, రైతుల సమస్యలకు పరిష్కారం చూపే దిక్కు లేదని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -