Wednesday, July 2, 2025

గ్రూప్–2 వాయిదా!

Must Read

ఏపీలో జనవరి 5న జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థుల భారీగా వినతులు రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి ఫిబ్రవరి 23న పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -