Wednesday, July 2, 2025

ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే!

Must Read

ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది. ఈమేరకు షెడ్యూల్ ను ప్రభుత్వానికి పంపింది. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు అవుతాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -