Monday, September 1, 2025

టెట్ ఫలితాలు విడుదల

Must Read

ఏపీలో గత నెల నిర్వహించిన టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలను చూడవచ్చు. ఈ పరీక్షలకు 3.68 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో 1.87 లక్షల మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

అడ్డాకులలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -