Tuesday, October 21, 2025

టెట్ ఫలితాలు విడుదల

Must Read

ఏపీలో గత నెల నిర్వహించిన టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలను చూడవచ్చు. ఈ పరీక్షలకు 3.68 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో 1.87 లక్షల మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -