Saturday, December 13, 2025

రాయదుర్గంలో కాలిబూడిదైన బార్!

Must Read

హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీ పరిధిలోని సత్వ బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమీపంలో మంటలు వచ్చాయి. చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఉద్యోగులను అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -