Friday, June 20, 2025

‘పసుపు’ పాలిటిక్స్ ఎవరికి ప్లస్?

Must Read

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే తెలంగాణాలో రాజకీయాలు హీటెక్కాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు కావడంతో దానిని క్యాష్ చేసకోవాలని బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. తమ పోరాటంతోనే సాధ్యమైందని బీజేపీ ఎంపీ‌ ధర్మపురి అరవింద్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -