Sunday, May 18, 2025

జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ

Must Read

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లారు. తాజాగా జ్యురిచ్‌లో అక్కడి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉందని.. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, మంత్రి నారా లోకేశ్‌, ఎంపీ టీజీ భరత్‌ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -