Saturday, May 17, 2025

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి గుడ్‌న్యూస్

Must Read

ఖమ్మం జిల్లా కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు తప్పక అందుతుందని హామీ ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -