Thursday, January 15, 2026

క‌న్నీటి ప‌ర్యంత‌మైన‌ మంచు మనోజ్

Must Read

ఇటీవ‌ల ప‌లు నాట‌కీయ ప‌రిణామాల‌తో మంచు ఫ్యామిలీ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఆస్తి త‌గాదాలే ముఖ్య కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఓ కార్య‌క్ర‌మంలో మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భైరవం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెంట్ లో అతడిపై ఓ వీడియో ప్రదర్శించారు. అది చూసి మనోజ్ చలించిపోయాడు. ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -