సినీ నటులు నయనతార, ధనుష్ల మధ్య నడుస్తున్న కోర్టు కేసు వాయిదా పడింది. తన నానుమ్రౌడీ సినిమాలోని ఓ సీన్ను తమ అనుమతి లేకుండా ‘నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్’ పేరుతో డాక్యుమెంటరీలో కాపీ చేసిందని ధనుష్ ఆరోపించారు. మూడు సెకన్ల నిడివి ఉన్న సీన్కు ధనుష్ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.