Wednesday, February 5, 2025

నయనతార-ధనుష్ కేసు వాయిదా

Must Read

సినీ నటులు నయనతార, ధనుష్‌ల మధ్య నడుస్తున్న కోర్టు కేసు వాయిదా పడింది. తన నానుమ్‌రౌడీ సినిమాలోని ఓ సీన్‌ను తమ అనుమతి లేకుండా ‘నయనతార బిహైండ్‌ ది ఫెయిరీ టెల్‌’ పేరుతో డాక్యుమెంటరీలో కాపీ చేసిందని ధనుష్ ఆరోపించారు. మూడు సెకన్ల నిడివి ఉన్న సీన్‌కు ధనుష్ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -