గత ఏడాది థాయ్లాండ్లో స్వలింగ వివాహ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఈ నెలలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇప్పటివరకు 200 మందికి పైగా స్వలింగ జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్...
యూజర్ల కోసం ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. వాట్సాప్ స్టేటస్ను నేరుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్టోరీలుగా పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్ పోస్ట్లో పంచుకుంది. స్టేటస్ పెట్టే సమయంలో ఫేస్బుక్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్...
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన యూజర్లను అలర్ట్ చేసింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ మొబైల్స్లో యోనో (YONO) సేవలను నిలిపివేయనుంది. ఈ మేరకు పాత వెర్షన్ వాడుతున్న స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు మెసేజ్లు...
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈరోజు(గురువారం) తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఆయనపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. దొంగను పట్టుకునేందుకు సైఫ్ యత్నించగా.. అతడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి....
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ అనుమతి లేకుండా విద్యాసంస్థల్లోని డైరీఫాంలోకి మనోజ్ చొరబడ్డాడని మోహన్ బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈరోజు పోలీస్ స్టేషన్కు మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉన్న తన తాతయ్య, నాన్నమ్మ...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ఈరోజు (గురువారం) ఎక్స్ వేదికగా...
బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేపథ్యం లేని మహిళలను ఇన్ఛార్జ్లుగా తీసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లోని మహిళలకు పదవులు ఇస్తే చివరకు ఒకే కుటుంబానికి అధికారం దక్కడం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. ఇక పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ...
దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 కి చేరింది. సియోల్ నుంచి ముయూన్ కు చేరుకుంటున్న విమానం.. రన్ వే నుంచి దూసుకెళ్లి సేఫ్టీ వాల్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్ లో వైఫల్యం వల్లే ఇలా జరిగింది. ఈ ఘటనలో 179 మంది...
స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒక్కసారిగా రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గురువారం ఉదయం నుంచే నష్టాలు మొదలయ్యాయి. ముగింపు నాటికి రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫార్మా కంపెనీలు సైతం నష్టాలు చవిచూశాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల కోత, భవిష్యత్తులో ఎక్కువగా తగ్గకపోవచ్చు అన్న అంచనాలు స్టాక్ మార్కెట్...