– వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విరుచుపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పండగ పూట అందరూ బిజీగా ఉంటే 108 రీచ్ లకు రెండు రోజులు టైం ఇచ్చి టెండర్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబుది దోచుకో.. పంచుకో.....
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. రూ.5కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని ఓ అజ్ఞాత వ్యక్తి వాట్సాప్ లో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు సందేశం పంపాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ‘‘ఇది సీరియస్ వార్నింగ్. తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖండ్ లో నవంబర్ 13న, నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఒకేసారి, జార్ఖండ్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈమేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది.
ఏపీలో రాజకీయం లిక్కర్ చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీ నేతలు బెదిరింపులు, భేరసారాలతో మద్యం షాపులు దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో మొత్తం 3396 మద్యం దుకాణాలకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అధికార పార్టీ నేతలే ఎక్కువ దరఖాస్తులు వేశారు. మంత్రి నారాయణ 100 దరఖాస్తులు వేయిస్తే మూడు వరించాయి. అనంతపురం జిల్లా...
వికారాబాద్ అడవుల్లోని దామగుండం క్షేత్రంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. ముఖ్య అతిథిలుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ కోసం 2900 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. అయితే, ఈ రాడార్ స్టేషన్...
సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు బోనస్ గా ప్రకటించింది. కంపెనీకి మొత్తం రూ.2412 కోట్ల లాభం రాగా ఇందులో రూ.796 కోట్లు కార్మికులకు బోనస్ ఇచ్చింది. సోమవారం ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రులు పొంగులేటి...
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఇటీవల నాగార్జున కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య విడాకులపై అసభ్యకరంగా మాట్లాడింది. అయితే దీనిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు...
ఆధారాలతో సహా బాంబు పేల్చిన పోతినేని
ఇటీవల విజయవాడకు పోటెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరద బాధితులకు నరకాన్ని చూపాయి. బుడమేరు వాగు తెగడంతో విజయవాడ మొత్తం మునిగింది. తిండి, నిద్రలేక ప్రజలు తిప్పలు పడ్డారు. ఈక్రమంలో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు కాస్త ఊరటనిచ్చాయి. కానీ, వరద సాయంలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి...
రంజుగా మారుతున్న రాజకీయం
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం నడుస్తుండగా.. కొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ మళ్లి బీఆర్ఎస్ ను దెబ్బతీసే పనిలో పడ్డారు. ఈ స్కెచ్ వెనుక ఎవరు ఉన్నారు అన్నది తెలిసిందే. తెలంగాణ, ఏపీ సీఎంలు ఒకప్పుడు గురుశిష్యులు. ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ...
హైదరాబాద్ లో ఇప్పుడు అందరికీ హైడ్రా భయం పట్టుకుంది. సేల్ డీడ్, హౌజ్ పర్మిషన్, నల్లా కనెక్షన్, టాక్స్ రశీదు ఉన్నప్పటికీ.. హైడ్రా తగ్గడం లేదు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వం స్థలాలను అడుగు ఆక్రమించినా.. కూల్చేస్తున్నారు. లబోదిబోమని మొత్తుకున్నా.. బుల్డోజర్లు మాత్రం కనికరించడం లేదు. దీంతో నగరంలో ఇల్లు కొనాలంటేనే సగటు...