Tuesday, July 1, 2025

News

ఆఫీసర్లకు కేటీఆర్ వార్నింగ్!

కొందరు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్ట ప్రకారం నడుచుకుంటే భవిష్యత్తులో ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ శివారులో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారా? లేదా? అన్నది హైకోర్టులో చెప్పాలన్నారు. ఫార్మా సిటీ కోసం గతంలో 14 వేల ఎకరాల...

బాంబులతో పేల్చేసిన హైడ్రా

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. ఓఆర్ఆర్ పరిధి దాటి దూసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని చెరువులో ఓ వ్యక్తి ఏకంగా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అక్కడికి వెళ్లేందుకు చెరువు మీదుగా మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు. దీనిని ఒక అతిథి గృహంగా మార్చాడు....

ఆర్. కృష్ణయ్య రాజీనామా! త్వరలో కాంగ్రెస్ లోకి?

బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో అతనికి రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. ఈ పదవి మరో రెండేండ్లు ఉన్నప్పటికీ.. ఆర్.కృష్ణయ్య రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేశారు.టచ్ లోకి...

మోహన్ బాబు ఇంట్లో భారీ దోపిడీ

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారు జల్ పల్లిలో గల తన ఇంట్లో రూ.10 లక్షల సొత్తు మాయమైంది. ఆ సమయంలో తన ఇంట్లోని పని మనిషి నాయక్ కనిపించకుండా పోవడంతో ఆయనపై అనుమానం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నాయక్ ను వెతికారు. కాల్స్ ట్రేసింగ్ ఆధారంగా...

హర్షసాయిపై రేప్ కేసు!

యూట్యూబ్ లో డబ్బులు పంచుతూ ఫేమస్ అయిన హర్షసాయిపై పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు ఫైల్ అయింది. హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగికంగా వాడుకోవడమే కాక తన వద్ద రూ.2కోట్లు తీసుకుని, ముఖం చాటేశాడని కంప్లయింట్ చేసింది. తన పర్సనల్...

తిరుపతి లడ్డూ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై సాధ్యమైనంత కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల పవిత్రత, ధార్మికత రక్షణ కోసం సనాతన...

వైసీపీకి ఉదయభాను రాజీనామా

వైసీపీకి మరో షాక్ తగలింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉదయభాను త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. #TodayBharathNews

స్వలింగ వివాహాలపై సుప్రీం సంచలన తీర్పు!

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్ల మీద సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్ల మీద నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది. ఈ సందర్భంగా దేశ అత్యున్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కం అనేది నగరాలు లేదా...

రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ వారికే?

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో నోబెల్ మొదటి స్థానంలో ఉంది. ఈ పురస్కార గ్రహీతలకు దక్కే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కాదు. నోబెల్ కోసం వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు పోటీపడతారు. ఈ సంవత్సరం నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం మొదలైంది. ఇప్పటికే వైద్య...

వరల్డ్ బెస్ట్ విస్కీ ఇండియాదే.. దాని పేరు ఏంటంటే?

మన దేశంలో ఆల్కహాల్ వాడకం బాగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యపాన సేవనం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో పీపాలకు పీపాలు తాగేస్తున్నారు మందుబాబులు. వీటి వల్ల సర్కారు ఖజానాకు డబ్బులు దండిగా వచ్చి చేరుతున్నాయి. ఆల్కహాల్ లవర్స్ పెరిగిపోవడం, మద్యం అమ్మకాలు భారీగా ఉండటంతో అనేక రకాల కొత్త బ్రాండ్లు పరిచయం...

Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...