Wednesday, July 2, 2025

News

నాగార్జున వాంగ్మూలం నమోదు చేయండి

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఇటీవల నాగార్జున కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య విడాకులపై అసభ్యకరంగా మాట్లాడింది. అయితే దీనిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు...

వరద సాయంలో చంద్రబాబు చేతివాటం!

ఆధారాలతో సహా బాంబు పేల్చిన పోతినేని ఇటీవల విజయవాడకు పోటెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరద బాధితులకు నరకాన్ని చూపాయి. బుడమేరు వాగు తెగడంతో విజయవాడ మొత్తం మునిగింది. తిండి, నిద్రలేక ప్రజలు తిప్పలు పడ్డారు. ఈక్రమంలో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు కాస్త ఊరటనిచ్చాయి. కానీ, వరద సాయంలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి...

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

రంజుగా మారుతున్న రాజకీయం తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం నడుస్తుండగా.. కొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ మళ్లి బీఆర్ఎస్ ను దెబ్బతీసే పనిలో పడ్డారు. ఈ స్కెచ్ వెనుక ఎవరు ఉన్నారు అన్నది తెలిసిందే. తెలంగాణ, ఏపీ సీఎంలు ఒకప్పుడు గురుశిష్యులు. ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ...

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధమాల్!

హైదరాబాద్ లో ఇప్పుడు అందరికీ హైడ్రా భయం పట్టుకుంది. సేల్ డీడ్, హౌజ్ పర్మిషన్, నల్లా కనెక్షన్, టాక్స్ రశీదు ఉన్నప్పటికీ.. హైడ్రా తగ్గడం లేదు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వం స్థలాలను అడుగు ఆక్రమించినా.. కూల్చేస్తున్నారు. లబోదిబోమని మొత్తుకున్నా.. బుల్‌డోజర్లు మాత్రం కనికరించడం లేదు. దీంతో నగరంలో ఇల్లు కొనాలంటేనే సగటు...

మరో టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు!

‌- మహిళా ఉద్యోగులకు అసభ్యకర మెసేజ్ లు సత్యవీడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు మరో మిత్రుడు తోడయ్యాడు. అతను కూడా టీడీపీ చెందిన వాడే. పేరు కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు ఎమ్మెల్యే. అమరావతి రైతు ఉద్యమం పేరుతో వార్తల్లోకి ఎక్కిన కొలికపూడి శ్రీనివాస్ కు చంద్రబాబేతెలుగుదేశం నుంచి టికెట్ ఇచ్చాడు. కూటమి ఊపులో గెలిచి...

నాగార్జునపై కక్షసాధింపు.. కూల్చేసిన నెల రోజులకు కేసట!

ఇటీవల కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగింది. పార్టీలకు అతీతంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో మహిళలను లాగి అసత్య ఆరోపణలు చేశారు కొండా సురేఖ. ఇది కాంగ్రెస్...

కొండా సురేఖపై ఇండస్ట్రీ ఫైర్! అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. ఒక మహిళగా ఉండి, వేరొక మహిళపై తప్పుడు ఆరోపణలు చేసిన సురేఖ.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని...

తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కల్తీ లడ్డూపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, సిట్(రాష్ట్రం) నుంచి ఇద్దరు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక్కరు ఉండాలని...

భాగ్యనగరంలో డీజేలపై నిషేధం

హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున్న రూల్స్ బ్రేక్ చేశారని, ఈసారి మరింత శృతిమించి వ్యవహరించారని సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజేలపై నిషేధం విధించామన్నారు....

వరద సాయంపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా...

Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...